నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన
“SV TV” News Ap&Ts

హైదరాబాద్ :-
నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు.
దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండ నున్నాయి.
ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి లోని నందిగామ పరిసరాల్లో ఇవాల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.నేడు మధ్యాహ్నం నుంచి సాయం త్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయ ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
వివిధ విభాగాల అధికా రులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించ డంతో పాటు రోడ్ల మరమ్మ తులు చేపట్టారు.
నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ను గొల్లపల్లి టోల్గేట్ వయా పెద్దగోల్కొండ మీదు గా ఇండియన్ బేకరీ తొండు పల్లి, బుర్జుగడ్డ వద్ద యూట ర్న్ తీసుకొని ముచ్చింతల్, మన్సాన్పల్లి ఎక్స్రోడ్డు, అమీర్పేట్, తిమ్మాపూర్, షాద్నగర్ మీదుగా మళ్లిస్తారు…
