యూపీఐలో ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుమతిని ఇచ్చింది. ఆదివారం నుంచి
ఈ మార్పు అమల్లోకి రానుంది. ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చు. IPO
దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకూ ఈ విధానం వర్తిస్తుంది
