ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించాం
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించాం
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించి మాట నిలబెట్టుకున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 3,69,200 మంది ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షనర్లకు ఫిబ్రవరికి సంబంధించిన జీతాలను చెల్లించినట్లు వెల్లడించింది. ఇలా చివరిసారిగా 2019లో అక్టోబర్ ఒకటో తేదీన చెల్లించారని పేర్కొంది. గత నెలలో 7వ తేదీలోపు చెల్లింపులు పూర్తిచేసినట్లు తెలిపింది.
