సస్యశ్యామలమయ్యేలా చేస్తా కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

సస్యశ్యామలమయ్యేలా చేస్తా కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
జ్ఞాన తెలంగాణ న్యూస్//వికారాబాద్ జిల్లా//నవాబుపేట మండలం//
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓ వైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవటంతో పాటు మరోవైపు వెనుకబడిన ప్రాంతాల సమూహంగా విస్తరించి ఉందని చేవెళ్ల లోక్ సభ BRS ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయించి జాతీయ హోదాకు పోరాడుతానన్నారు. ఆ నీటితో వ్యవసాయ రంగంతో పాటు, పరిసర ప్రాంతాలు సస్యశ్యామలమయ్యే లా చేస్తానన్నారు.
