వర్షాకాలం పూర్తిగా ముగిసినట్టే – వాతావరణ శాఖ
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

Image Source | The Express Tribune
హైదరాబాద్ లో చలి పంజా విసురుతుంది,మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడ చదురు మదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
హైదరాబాద్ పట్టణం లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయని, ఇప్పటికే ఉదయం ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉదయం 31 నుండి 34 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపింది.
ఈ క్రమంలో హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు తుగ్గుతున్నాయని పేర్కొంది.
రాత్రి పూత చల్లటి వాతావరణం ఉంటుందని,తేమ స్థాయి తగ్గముఖం పట్టాయి అన్నారు.
ఈ నెల 15 వ తేదీ నుండి రాత్రి పూత మరింత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అంచనాలు తెలిపింది,ఇది ఇలాగె కొనసాగితే నవంబర్ లో 15 డిగ్రీ లకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది.
