అన్నదాత సుఖీభవ డబ్బులు రానివారికి మరో ఛాన్స్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

అన్నదాత సుఖీభవ డబ్బులు రానివారికి మరో ఛాన్స్
అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేసింది. అయితే కొందరికి డబ్బులు పడలేదు. డబ్బులు రానివారు ఆగస్టు 20లోగా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ-కేవైసీ చేయనివారు, అప్లికేషన్ రిజెక్ట్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు NPCI లింక్ లేకపోవడంతో డబ్బులు జమ కాలేదని అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
