Category: రాష్ట్ర వార్తలు

నేటి నుండి కొమరవెల్లి లో మల్లికార్జున స్వామి పట్నాలు.

నేటి నుండి కొమరవెల్లి లో మల్లికార్జున స్వామి పట్నాలు.

నేటి నుండి కొమరవెల్లి లో మల్లికార్జున స్వామి పట్నాలు. సిద్దిపేట జనవరి21: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది ఈ ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసా గుతాయి ఇందు కోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో...

ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్.

ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ జనవరి 20:ఓటరు నమోదుకు నేడు రేపు స్పెషల్ డ్రైవ్ తెలంగాణలో ఓటరు నమోదు జాబితాలో సవరణలు మార్పులు చేర్పులు తొలగింపుల కోసం ఇవాళ రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈమేరకు 20, 21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్...

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ జనవరి 18:సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్‌లో ఆయ‌న ప‌ర్య‌టించ‌ను న్నారు.వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి...

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి...

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది.ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి...

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్:జనవరి 18తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు...

తెలంగాణలో ఆదాని గ్రూప్స్ భారీగా పెట్టుబడులు.

తెలంగాణలో ఆదాని గ్రూప్స్ భారీగా పెట్టుబడులు. హైదరాబాద్ జనవరి17: అదానీ గ్రూప్ తెలంగాణలో అధిక వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డబ్ల్యూఈఎఫ్ లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌కు త్వరలోనే గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్!

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌కు త్వరలోనే గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్! హౌసింగ్‌‌‌‌‌‌‌‌లో డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై 450 మంది ఆఫీసర్లు కసరత్తు చేస్తున్న హౌసింగ్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్స్‌‌‌‌‌‌‌‌పై స్టడీ ఈ నెలాఖరు కల్లా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌ ‌‌‌‌‌‌‌అందజేసే అవకాశం హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కారు దృష్టి...

హైదరాబాదులో పెరుగుతున్న రద్దీ

హైదరాబాదులో పెరుగుతున్న రద్దీ హైదరాబాద్ జనవరి 17: సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు.బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది.ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే...

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం.

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం. రంగారెడ్డి జనవరి 17: రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఇవ్వాల‌ బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.నేతాజీ న‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంతంలో...