రూ.1.41 కోట్లు విలువైన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29 : చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య మరియు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కలిసి శంకర్ పల్లి, చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయాలలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శంకర్...
