Category: తెలంగాణ

వారం లోపు నిర్ణయం తీసుకోండి : ధర్మాసనం అల్టిమేటం

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు....

ఎట్ల ఎర్రవల్లిలో నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న కాలే యాదయ్య

చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ కుటుంబం నూతన గృహ ప్రవేశ వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలు సొంతిల్లు నిర్మించుకోవడం...

పేదోడి గృహ కలకు తాళం తీసిన భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గంలో పేదల గృహ కలలకు ఆచరణ రూపం దాల్చే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన మొగులయ్య, లక్ష్మీ దంపతులకు ప్రభుత్వం తరఫున మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో...

పదవులు మారినా… స్నేహం మారదు

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, నవంబర్ 16 :సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ముని దేవుని పల్లి గ్రామానికి చెందిన డప్పు యాదయ్య కూతురి వివాహానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరై ఆనందం వ్యక్తం చేశారు.20 ఏళ్ల క్రితం జిల్లాలు వేరు అయినా ఒకేసారి ఎంపీపీగా...

కోదాడలో దళిత యువకుడి లాకప్ డెత్?

– కుటుంబ సభ్యుల ఆవేదన, సంఘాల ఆగ్రహం జ్ఞానతెలంగాణ,కోదాడ : కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ (30) అనుమానాస్పద మరణం తీవ్ర చర్చకు దారి తీసింది. కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన రాజేష్, తన ఆరోగ్య సమస్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు...

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు.ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్...

కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

– గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,నవంబర్ 12:చేవెళ్ల నియోజకవర్గంలోని కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఇటీవల HMDA నిధుల ద్వారా రూ.60 లక్షలు మంజూరు చేయబడగా, బుధవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.గ్రామ అభివృద్ధి దిశగా...

13 న రంగారెడ్డి జిల్లా జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు మరియు బాలికల జిల్లా జట్టు ఎంపికలను ఈ నెల 13వ తేదీ గురువారం సాయంత్రం 3 గంటలకు సరూరునగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి తెలిపారు....

తాండూరు ఎమ్మెల్యే కుటుంబ వివాహ వేడుకలో ప్రముఖుల సందడి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,నవంబర్ 9:శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ సమీపంలోని కె. కన్వెన్షన్ హాల్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుమారుని వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు హాజరై...

రేపు శంకర్‌పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి, నవంబర్ 9:చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య రేపు (సోమవారం, నవంబర్ 10) శంకర్‌పల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మండలంలోని గ్రామాలకు భారీ నిధులు కేటాయించి, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి పౌర...