వారం లోపు నిర్ణయం తీసుకోండి : ధర్మాసనం అల్టిమేటం
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు....
