Category: తెలంగాణ

రాష్ట్రంలో 32 ఐపీఎస్ బదిలీలు

సీఐడీ–టాస్క్ ఫోర్స్‌లో కీలక మార్పులు హైదరాబాద్–రాచకొండకు కొత్త డీసీపీలు జిల్లాల వ్యాప్తంగా కొత్త ఎస్పీలు బాధ్యతలు నార్కోటిక్స్ విభాగంలో తాజా నియామకాలు శాంతి భద్రత బలోపేతం దిశగా భారీ పునర్వ్యవస్థీకరణ జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగడంతో పోలీసు వ్యవస్థలో...

శంకర్ పల్లి శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ – వినియోగదారుల కోసం ప్రత్యేక ధరలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి ప్రాంతంలో కుటుంబాల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ వినియోగదారులకు అత్యంత చౌక ధరలకు నాణ్యమైన సరుకులు అందిస్తోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే సంగారెడ్డి రోడ్‌లో ఉన్న ఈ సూపర్ మార్కెట్‌ ప్రతి ఉత్పత్తిని మార్కెట్...

మొయినాబాద్‌లో గ్రామ పాలన కార్యాలయం ప్రారంభం

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘గ్రామ పాలన కార్యాలయం’ (GPO) ను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు...

భీమ్ భరత్ నేతృత్వంలో మల్లిఖార్జున రెడ్డికి ఘన నివాళులు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గుంతల మల్లిఖార్జున రెడ్డి శబరిమలలో దేవదర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా అకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించారు. ఈ వార్తతో చేవెళ్ల నియోజకవర్గం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సజీవంగా, చురుకుగా పనిచేసే యువనేత...

మోయినాబాద్–బీజాపూర్ రోడ్డుపై మళ్లీ ఘోర ప్రమాదం…

మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు...

సరూర్నగర్ స్టేడియంలో 24న కబడ్డీ ట్రయల్స్ – మీ స్కిల్‌కు వేదిక సిద్ధం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 24-11-2025 సోమవారం సాయంత్రం 3 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో మహిళలు, పురుషుల జిల్లా జట్ల ఎంపికకు సెలెక్షన్స్ జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎం. రవి కుమార్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్...

ఖమ్మంలో భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి:ఖమ్మం నగరంలో భార్యను భర్త క్రూరంగా గొంతు కోసి హతమార్చిన దారుణం వెలుగుచూసింది. కొత్త పురపాలక సంఘం వద్ద లయన్స్ సంఘం పక్కనున్న సన్నగల్లీలో భాస్కర్ అనే వ్యక్తి కఠిన హత్యకి పాల్పడటం ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. ముందుగా తన కుమార్తెను చంపేందుకు కత్తితో దాడికి...

కేటీఆర్‌పై విచారణ షూరు..?

– గవర్నర్ నిర్ణయమే ఇప్పుడు తీర్పు! జ్ఞానతెలంగాణ,డెస్క్:ఫార్ములా–ఈ వ్యవహారంపై సాగుతున్న విచారణ సాధారణ పరిపాలనా లోపాల సరళిని దాటి, రాష్ట్ర రాజకీయాలను కుదిపే స్థాయికి చేరుకుంది. కార్యక్రమం అమలులో తీసుకున్న నిర్ణయాలపై ప్రారంభ దశలో చేసిన పరిశీలనలోనే ధన వ్యయాల్లో అస్పష్టతలు, ఖర్చుల పెరుగుదల, ఒప్పంద ప్రక్రియలో...

కోకాపేటలో క్యాపిటల్‌ విజన్‌ చెరిపేస్తారా?

– ఖజానా కోసం లేఅవుట్‌ను పాతరపెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం – ఖజానా ఖాళీ… ప్రజా ప్రయోజనాలు బలి జ్ఞానతెలంగాణ,డెస్క్ : రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం తాత్కాలిక ఆదాయాల కోసం పరితపిస్తోంది. దీని ఫలితంగా ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా నిర్ణయాలు...

హిల్టప్‌ కుంభకోణం?

పారిశ్రామిక వాడలపై ప్రభుత్వ దృష్టి ఎందుకు? I. విలువ పెరిగిన భూములపై రాజకీయ పెద్దల కన్ను సుమారు 50–60 ఏళ్ల క్రితం నగర శివార్లలో ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు అప్పట్లో విలువ కలిగిన ప్రాంతాలు కావు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరలకు భూములు ఇచ్చింది....