Category: తెలంగాణ

శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి,13 ఫిబ్రవరి 2026: శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విధుల్లో పాల్గొన్న సిబ్బంది...

ఇంద్రేశం మున్సిపాలిటీలో వీధి కుక్కల దాడి

– ఐదు వీధి కుక్కల దాడిలో శివ (5) అనే బాలుడికి తీవ్ర గాయాల– స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలింపు జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 6 : సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల దాడి ఘటన కలకలం రేపింది. శివ (5)...

మొయినాబాద్ మున్సిపాలిటీ చిన్న షాపూర్ వార్డులో కాంగ్రెస్ గడప గడప ప్రచారం

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న షాపూర్ వార్డులో గడప గడప ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా...

ఇస్నాపూర్ మున్సిపాలిటీ 23వ వార్డ్‌లో బీఎస్పీ అభ్యర్థి బోడపట్ల నర్సింగరావు జోరుగా ప్రచారం

– అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా ప్రధాన అజెండా– ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి– వార్డు సమస్యలకు దశలవారీ పరిష్కారం– యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి– ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి జ్ఞాన తెలంగాణ, పటాన్ చెరు, ఫిబ్రవరి 6 ఇస్నాపూర్...

ఎమ్మెల్సీ రోడ్ షోతో దద్దరిల్లిన కారు గుర్తు ప్రచారం

జ్ఞాన తెలంగాణ,అలంపూర్ ఫిబ్రవరి 5 :జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎమ్మెల్సీ రోడ్ షో రాజకీయ వాతావరణాన్ని హోరెత్తించింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ దళంతో కలిసి కారు గుర్తు ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించగా,...

కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించే ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లతో చేరుకొని, మధ్యాహ్నం 3 గంటల...

స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:1 స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచిత ద్విచక్ర వాహనాల టెక్నీషియన్ / ఆటో సర్వీస్ శిక్షణ కోర్సు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 27 జనవరి 2026...

శంకర్‌పల్లి పురపాలక సంఘం: 40 నామినేషన్లు స్వీకరణ

శంకర్‌పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు అనగా 29 జనవరి 2026 తేదీన శాంతియుతంగా, సజావుగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ నామినేషన్ల...

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల సందడి

తొలి రోజే 8 నామినేషన్లు దాఖలు మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించి శంకర్‌పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నోటీసును శంకర్‌పల్లి మున్సిపల్ రిటర్నింగ్ అధికారులు (ROs) మరియు మున్సిపల్ కమిషనర్ విడుదల చేయడంతో, నామినేషన్ల స్వీకరణకు మార్గం సుగమమైంది. నోటీసు విడుదలైన తొలి రోజే...

మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తుల ఆందోళన

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో గత కొన్ని నెలల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉండే చేతి పంపుల దగ్గర గంటల తరబడి వరుసలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీ, నాలి...