మృతుడి కుటుంబానికి పరామర్శ..


టేకుమట్ల జూన్ 07 ఙ్ఞాన తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామానికి చెందిన మారేపల్లి మొండయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ రవీందర్ రావు మృతుడి కుమారుడైన మారేపల్లి రాజమల్లును కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు.అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ రవీందర్ రావు మృతుడు మారేపల్లి మొండయ్య మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట హౌసింగ్ కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »