గుడుంబా స్థావరాలపై దాడులు…
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జనగాం జిల్లా:
దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబా, 250 లీటర్ల పానకం ధ్వంసం చేసిన ఎస్ఐ సృజన్ కుమార్, సిబ్బంది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
