Tagged: #SpiritualJourney

తిరుమలలో భక్తుల భారీ రద్దీ

జ్ఞానతెలంగాణ,డెస్క్ : తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వారాంతం కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శనివారం (మార్చి 28) ఒక్కరోజే 82,040 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లకు చేరింది....

ఇంటి వద్దకే మేడారం ప్రసాదం… భక్తులకు TGSRTC వినూత్న సేవలు

ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వినూత్న సేవలను ప్రారంభించింది. జాతరకు ప్రత్యక్షంగా వెళ్లలేని భక్తుల కోసం ఇంటి వద్దకే అమ్మవార్ల ప్రసాదం అందించే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా...

Translate »