నేడు చేవెళ్లలో బిఆర్ఎస్ ఆందోళనలు
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావ్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుతో ఈరోజు ఉదయం 10 గంటలకు చేవెళ్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాళేశ్వరం కుట్రలపై...
