బీజేపీలో భారీ మార్పులు.. కొత్త రాష్ట్ర అధ్యక్షుల నియామకం
భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో పార్టీ...
