డోర్నకల్ లొ దొరల ఆధిపత్య పార్టీలనను అంతం చేస్తాం

బిఎస్పీ మహిళ జిల్లా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ మరిపెడ:- డోర్నకల్ నియోజకవర్గం లొ దొరల అధిపత్య పార్టీలను అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం తెస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు....