తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ నలుగురూ మొదటిసారి శాసన సభ్యులయినవారే. అడ్లురి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జటోత్ రామచంద్ర నాయక్, బీర్ల అయిలయ్య.
