అక్టోబర్ 4 న అలంపూర్ నుండి మంద కృష్ణ మాదిగ గారి పాదయాత్ర ప్రారంభం.

అక్టోబర్ 6 నుండి నియోజకవర్గ స్ధాయిలో పాదయాత్రలు ప్రారంభం చేయబోతున్నామని .
MSF ఆధ్వర్యంలో పాదయాత్రలకు సంఘీబావంగా జిల్లా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు – ప్రదర్శనలు చేయాలనీ పాదయాత్రల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో 25 లక్షల మాదిగ కుటుంబాలను ప్రత్యక్షంగా కలవబోతున్నామని, వారందరిని మాదిగల విశ్వరూప మహాసభకు ఆహ్వానించడమే ద్యేయంగా నవంబర్ 4 న లక్షలాది మంది మాదిగ ప్రజలతో మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం చేయబోతున్నామని,
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ప్రత్యక్ష యుద్ధం చేస్తూ ,
ఉప కులాల సంఘాలను, నాయకులను ఈ పాదయాత్రలో భాగస్వాములు గా చేస్తూ సాగబోతున్న ఈ యాత్ర కు న్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు సంఘీభావం తెలిపాలని MRPS రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు.కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ గారు తెలిపారు