ఊకల్లో శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి దర్శించిన కేటీఆర్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 26:
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ ప్రాంతంలోని శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కేటీఆర్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పురోహితులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనుల గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. స్థానికులు, భక్తులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
