గుర్తు తెలియని మృతదేహం..
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

గుర్తు తెలియని మృతదేహం..
వరంగల్ 15 వ డివిజన్ ధర్మారం లోని కప్ప హోటల్ వెనకాల చెరువులో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య మృతదేహన్ని గుర్తించి పోస్ట్ మార్టం కొరకు MGM హాస్పిటల్ కు తరలించిన గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ A మహేందర్ SI ప్రశాంత్ మృతుడు వేరే ప్రాంతం నుండి వచ్చి సుమారు 4 రోజులక్రితం ఊరివేసుకొని చనిపోయి ఉంటడని, శవాన్ని గుర్తు పట్టలేకుండా నల్లబారి పురుగులు పడి ఉన్నాయని తెలిపారు.
