రైతులకు గుడ్ న్యూస్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

రైతులకు గుడ్ న్యూస్
- తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం
- జనవరి 1 నుంచి నిబంధనలు అమల్లోకి..
జ్ఞానతెలంగాణ బ్యూరో: రైతులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం తీసుకొనే అవకాశం కల్పిం చింది. ఈ మేరకు కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా పెట్టకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. ఇటీవల దాన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమ ల్లోకి వస్తాయని తాజాగా స్పష్టంచేసింది. పంటల సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది.
