రంగారెడ్డి జిల్లా , బిర్లంగూడాలో- వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించిన “హైందవశక్తి”..
రంగారెడ్డి జిల్లా బిర్లంగూడాలో- వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించిన “హైందవశక్తి” హైందవశక్తి తెలంగాణా రాష్ట్ర-సేవా విభాగం వారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ సారధ్యంలో, తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బిర్లంగుడాలోని శ్రీ కీర్తన ఫౌండేషన్ లో ఉంటున్న వారికి శుక్రవారం రోజున వస్త్రాలు పంపిణి...
