వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన
వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను విద్యార్థులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు....
