Monthly Archive: June 2026
సామాజిక చైతన్యానికి నిలువుటద్దం: రాజర్షి సాహు మహారాజ్ – 152వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం నేడు జూన్ 26. భారతదేశ సామాజిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. వెయ్యేళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా, సమానత్వమే ఊపిరిగా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి, రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి:2026-2027 విద్యా సంవత్సరానికి గాను శంకర్పల్లి మండలంలోని సింగాపురం గ్రామానికి ప్రీ-ప్రైమరీ పాఠశాల మంజూరైనట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) తెలిపారు. ఈ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నందున సింగాపురం గ్రామానికి చెందిన స్థానిక అర్హులైన అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు....
జ్ఞాన తెలంగాణ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, జూన్ 24:పేట్ బషీర్బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్...
జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి,జూన్ 24:జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగనోట్ల తయారీ ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు....
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి, జూన్ 24:మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని శంకర్పల్లి పోలీసులు సూచించారు. ఈ మేరకు బుధవారం శంకర్పల్లిలోని చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి ఎస్ఐ కె. సురేష్, ఎస్ఐ శ్రీశైలం మరియు పోలీసు...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రలో భాగంగా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత పాలకుల ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని, ఆ...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు అత్యంత కీలకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు, నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయావకాశాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఓటర్ల...