ఎట్ల ఎర్రవల్లిలో నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న కాలే యాదయ్య

చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ కుటుంబం నూతన గృహ ప్రవేశ వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలు సొంతిల్లు నిర్మించుకోవడం...

పేదోడి గృహ కలకు తాళం తీసిన భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గంలో పేదల గృహ కలలకు ఆచరణ రూపం దాల్చే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన మొగులయ్య, లక్ష్మీ దంపతులకు ప్రభుత్వం తరఫున మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు భీమ్ భరత్ !

ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్యపై ఉద్రిక్తత ఎల్లంపల్లి గ్రామంలో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ హత్యపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రామమంతా ఉద్రిక్తత నెలకొంది. కుల అహంకారంలో జరిగిన ఈ దారుణ హత్యతో గ్రామ ప్రజలు భయంతో, ఆందోళనతో ఉన్నారు. ఘటన బయటపడిన వెంటనే భారీగా...

పదవులు మారినా… స్నేహం మారదు

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, నవంబర్ 16 :సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ముని దేవుని పల్లి గ్రామానికి చెందిన డప్పు యాదయ్య కూతురి వివాహానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరై ఆనందం వ్యక్తం చేశారు.20 ఏళ్ల క్రితం జిల్లాలు వేరు అయినా ఒకేసారి ఎంపీపీగా...

కోదాడలో దళిత యువకుడి లాకప్ డెత్?

– కుటుంబ సభ్యుల ఆవేదన, సంఘాల ఆగ్రహం జ్ఞానతెలంగాణ,కోదాడ : కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ (30) అనుమానాస్పద మరణం తీవ్ర చర్చకు దారి తీసింది. కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన రాజేష్, తన ఆరోగ్య సమస్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు...

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ గారు మొయినాబాద్ మండలం కంచమోనీగూడ గ్రామానికి చెందిన సన్వల్లీ సరిత–లచ్చి రెడ్డి దంపతుల కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం అక్నపల్లి నరసింహ రెడ్డి వారి కుమార్తె...

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,నవంబర్‌ 14 : ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే కాంగ్రెస్‌ శ్రేణుల్లో...

దారుణం.. చిన్నారుడి పై విధి కుక్కల దాడి..

ఇంటి గేట్లో కుక్కలుండటం షరా మామూలే.గల్లీలో గ్రామ సింహాలు గ్రూపులుగా సంచారించడం ప్రస్తుతం నయా ట్రెండ్ గా మారిపోయింది. గ్రామాల్లో కుక్కల బెడదా నుండి కాపాడండి మహాప్రభు అంటూ సంబంధిత శాఖ అధికారులకు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలు చోట్ల శూనకల దాడులు జగిగిన...

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు.ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్...

Translate »