సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది...

అన్నార్తులకు 1055 రోజులుగా అన్నదానం

అన్నార్తులకు 1055 రోజులుగా అన్నదానం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 1055 వ రోజులో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్, రాజన్న ఆలయం పార్కింగ్ వద్ద, మరియూ భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని...

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య దిల్లీ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌, కలకత్తా హైకోర్టుల్లో సేవలందిస్తున్న వీరిని తెలంగాణకు బదిలీచేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ...

జూనియర్ NTR కొత్త లుక్

జూనియర్ NTR కొత్త లుక్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు. గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణ ఉండే...

వందేభారత్’పై రాళ్ల దాడి

వందేభారత్’పై రాళ్ల దాడి వందేభారత్’పై రాళ్ల దాడియూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై...

10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి మార్చ్20: పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి...

కోల్‌కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం..

కోల్‌కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది....

నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక.. పాల్గొననున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను...

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు .. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు..

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు .. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు.. జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌కు తెలంగాణ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. తెలంగాణ‌తో పాటు పుదుచ్చెరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా ఆయ‌నే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. త‌మిళిసై రాజీనామా నేప‌థ్యంలో ఇవాళ రాష్ట్ర‌ప్ర‌తి భ‌వ‌న్ ఈ విష‌యాన్ని ఓ ప్రెస్ రిలీజ్...

తెలంగాణ ఆర్డీసీ సెట్ నోటిఫికేషన్

తెలంగాణ ఆర్డీసీ సెట్ నోటిఫికేషన్ హైదరాబాదులోని మహాత్మ జ్యోతిరావు పూలే తెలం గాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ ఆర్డీసీ సెట్) 2024 నోటి ఫికేషన్...