ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం

ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం హాంకాగ్ ప్రభుత్వం నిర్ణయంన్యూఢిల్లీ :భారత్కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్ ఫుడ్స్, ఎండిహెచ్లకు హాంకాంగ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్...

పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు ప్రభుత్వము వెంటనే చెల్లించాలి:

పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు ప్రభుత్వము వెంటనే చెల్లించాలి: ఙ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, ఏప్రిల్ 23: నారాయణపేట జిల్లా పలు గ్రామాల్లో రైతు కూలీల బకాయిలు చెల్లించలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో ఎర్రటి ఎండలో కష్టం చేసిన మా డబ్బులు ఇప్పటికి కూడా...

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ...

సర్వేల ప్రకారం బీఆర్ఎస్ కు 8-10 సీట్లు: కేటీఆర్.

సర్వేల ప్రకారం బీఆర్ఎస్ కు 8-10 సీట్లు: కేటీఆర్. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8-10 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయని మాజీమంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కాంగ్రెస్,...

AP Weather: వెదర్ రిపోర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతానికి వర్ష సూచన

AP Weather: వెదర్ రిపోర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతానికి వర్ష సూచన ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన...

నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి..

Actor Vishal: నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి.. లేదంటే తప్పకుండా పార్టీ పెడతాః విశాల్ పార్టీతో పొత్తు టిక్కెట్ల కేటాయింపు గురించి జనం ఆలోచించవద్దని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పార్టీని ప్రారంభించాలకున్నట్లు ఆయన తెలిపారు. 2026లో తప్పకుండా రాజకీయ పార్టీ ప్రారంభిస్తానన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వవద్దని,...

హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు..!

Teachers Job Scam: హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన 26 వేల మంది ఉపాధ్యాయులు..! ఒకటో రెండో కాదు.. ఏకంగా 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతోంది బెంగాల్ ప్రభుత్వం ప్రాయోజిత, ఎయిడెడ్...

హనుమాన్ జయంతి సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమం

పూజ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: ఈ రోజు హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ సంధర్బంగా హిందూ బందువులందరికి...

AP EdCఏపీ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల..

AP EdCET 2024 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌...

66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం వాషింగ్టన్‌ : అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్టు ఇండిపెండెంట్‌ కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఈ నెల 15న...