దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కా

దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం సిద్దిపేట, నంగునూర్, ఏప్రిల్, 23 తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన విజయలక్ష్మి వెంకటేశ శతకం, పద్య పుస్తక ఆవిష్కరణ...

జఫర్ గఢ్ ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య విధాన

జఫర్ గఢ్ ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమీషనర్:(హెడ్డింగ్) జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: ఈరోజు జఫర్ గడ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గౌరవనీయులు కమిషనర్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ కుమార్ గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించినారు.వారు మాట్లాడుతూ...

ఉచితాలకు నేను వ్యతిరేకం : వెంకయ్యనాయుడు

ఉచితాలకు నేను వ్యతిరేకం : వెంకయ్యనాయుడు ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా...

జనసేనాని ఉగ్రరూపం

నామినేషన్ కా లేక యుద్ధానికి బయలుదేరా రా వేలాది మంది జనంతో జనసేనాని ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించిన నామినేషన్ ర్యాలీ…. ఆర్టీసీ బస్సులు వాడలేదు అద్దెకు తీసుకున్న ఆటోలు లేవు స్కూలు కాలేజీ బస్సుల మళ్లింపు లేదు వేలాదిగా తరలివచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తమ...

ఆయన మాట్లాడితే ట్రైపాడ్ మిషన్ గన్ నుండి తూటాల వర్షం కురుస్తుంది

ఆయన మాట్లాడితే ట్రైపాడ్ మిషన్ గన్ నుండి తూటాల వర్షం కురుస్తుంది తెలంగాణలో ఆయన గర్జన ఉరుములు మెరుపులకు ధీటుగా ఉంటుంది నాలుగు కోట్ల మంది కోసం వంద కోట్ల ప్రభుత్వంమెడలు వంచి లక్ష్యాన్ని చేధించిన ధీరుడు 24 ఏళ్లుగా తెలంగాణ రాజకీయం ఆయన చుట్టూనే పరిబ్రమిస్తున్నది...

రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు హైదరాబాద్ : వేసవి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తో న్న విద్యార్థులకు శుభవార్త. మంగళవారం ఒక్కరోజు పాఠశాలలకు వెళ్తే.. బుధవారం ఆ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కా నున్నాయి.రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి వే సవి...

జగన్ పై రాయి దాడి కేసు..

జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ ముగిసింది..నిందితుడి...

హెడ్డింగ్: వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి

హెడ్డింగ్: వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి జ్ఞాన తెలంగాణ న్యూస్ //వికారాబాద్ జిల్లా//నవా బుపేట్ మండలం //ఏప్రిల్ 23. నవాబుపేట్ మండలం మాదిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య (57) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడ దెబ్బతో మంగళవారం...

ఆగిర్యాలలో మే 5న జరిగే మహనీయుల జాతరను విజయవంతం చేయండి

ఆగిర్యాలలో మే 5న జరిగే మహనీయుల జాతరను విజయవంతం చేయండి షాద్ నగర్ ప్రముఖ యువ నాయకులు కేకే కన్ స్ట్రక్షన్ అధినేత కేకే కృష్ణ పిలుపు షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుల జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆగిర్యాల అంబేద్కర్ యువజన సంఘం ఆగిర్యాల...

భారతదేశంలోని 80% హిందువులకు 14% ముస్లింలు ఎలా ప్రమాదం..?

భారతదేశంలోని 80% హిందువులకు 14% ముస్లింలు ఎలా ప్రమాదం..? షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు అలీం శఖిబ్ డిమాండ్ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోండని మోడీకి హితవు భారతదేశంలోని 80% హిందువులకు 14% ముస్లింలు ఎలా ప్రమాదం అని షాద్ నగర్ కాంగ్రెస్...