కాంగ్రెస్ నాయకులు షేక్ జాని పార్థివదేహానికి నివాళి
కాంగ్రెస్ నాయకులు షేక్ జాని పార్థివదేహానికి నివాళి జ్ఞాన తెలంగాణ, కేసముద్రం:కేసముద్రం మండల కేంద్రం కిష్టాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ జాని పార్థివ దేహానికి మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. మృతుని కుటుంబాన్ని...
