పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //సంగారెడ్డి రూరల్ //జనవరి 10 : సంగారెడ్డి మండలం ఫసల్వాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ ని అందజేశారు..తాళ్లపల్లి తాజా మాజీ సర్పంచ్అంకేని ప్రవీణ్...

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్

జ్ఞానతెలంగాణ,భద్రాద్రి :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్ ఆఫీస్ వద్ద ఆయన చేతుల మీదగా నూతన క్యాలెండర్ ట్రూ నైన్ న్యూస్ ఎలక్ట్రానిక్ క్యాలెండర్ ను ఆవిష్కరించటం జరిగింది ఈ కార్యక్రమం తదనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...

అశ్వరావుపేటలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

అశ్వరావుపేటలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్: జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవం లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ప్రమాదాల...

పార్టీ వారి గూడెంలో వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

పార్టీ వారి గూడెంలో వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి: జనవరి 9 : ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం పాటీవారి గూడెం గ్రామ శాఖ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది 2000 వసూలు చేయడం...

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠాని కే పంపుతున్నారని.. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు.లక్షలాది మంది భక్తులు...

చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ

చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ పి ఆర్ టి యు 2025 వాల్ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు మరియు డైరీ ని ఆవిష్కరించిన పి ఆర్ టి యు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి...

సుప్రీంకోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట ఫార్మూలా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్కు వరుస షాకులు తగులుతున్నాయి. కేటీఆరు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. క్వాష్ పిటిషన్ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు నిరాకరించింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 15న...

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట న్యూఢిల్లీ: సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబు కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ (Bail) పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం...

తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు

తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం...

Translate »