Category: రంగారెడ్డి

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం జ్ఞాన తెలంగాణ,షాబాద్,నవంబర్ 27: షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఆధునిక భారత రాజ్యాంగ రూపశిల్పి,రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్...

వరుసగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్న భీమ్ భరత్

– మైతాప్ ఖాన్‌గూడలో VAS రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభం– అంతప్పగూడలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరు– మూలమాడలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,నవంబర్ 26: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భరత్ నవాబ్‌పేట మండలం మైతాప్...

శంకర్‌పల్లి మండలంలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి

శంకర్‌పల్లి, నవంబర్ 23: మండలంలోని 24 గ్రామాలకు సంబంధించిన పంచాయతీల రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన పంచాయతీలుగా మోకిలా తండా (ఎస్టీ మహిళ), కొండకల్ (ఎస్టీ జనరల్) నిర్ణయించగా, ఎస్సీ రిజర్వేషన్ల కింద సంకేపల్లి (ఎస్సీ జనరల్), రావులపల్లి కలాన్ (ఎస్సీ మహిళ),...

వినాయక స్టీల్ లో విద్యుత్ ఘాతనికి గురైన వలస కార్మికుడు రమేష్ పాండే

కొత్తూరు పట్టణంలోని వినాయక స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పని చేస్తున్న రమేష్ పాండే(41) అనే ఫిట్టర్ శనివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ ఘాతనికి గురై మృతి చెందాడు.రాత్రి 12:30 గంటల సమయంలో ఫర్నేస్ ఆగిపోవడం తో దానిని శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్...

కనకమామిడిలో పంచాయతీ రోడ్డుకు టెండర్లు పూర్తి : భీమ్ భరత్ పర్యవేక్షణ

మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఇటీవల మంజూరైన పంచాయతీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పర్యవేక్షణ చేపట్టి రోడ్డు పనులపై సమగ్రంగా పరిశీలించారు. గ్రామాభివృద్ధి పట్ల భీమ్ భరత్ చూపిస్తున్న...

ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా?

ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా? జ్ఞానతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలను ముందుంచుకుని ఎన్నికల కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయం కొత్త వివాదానికి దారితీసింది. బీసీలకు 2024 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన కమిషన్, అదే సమయంలో ఎస్సీలకు మాత్రం...

శంకర్ పల్లి శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ – వినియోగదారుల కోసం ప్రత్యేక ధరలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి ప్రాంతంలో కుటుంబాల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ వినియోగదారులకు అత్యంత చౌక ధరలకు నాణ్యమైన సరుకులు అందిస్తోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే సంగారెడ్డి రోడ్‌లో ఉన్న ఈ సూపర్ మార్కెట్‌ ప్రతి ఉత్పత్తిని మార్కెట్...

మొయినాబాద్‌లో గ్రామ పాలన కార్యాలయం ప్రారంభం

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘గ్రామ పాలన కార్యాలయం’ (GPO) ను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు...

భీమ్ భరత్ నేతృత్వంలో మల్లిఖార్జున రెడ్డికి ఘన నివాళులు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గుంతల మల్లిఖార్జున రెడ్డి శబరిమలలో దేవదర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా అకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించారు. ఈ వార్తతో చేవెళ్ల నియోజకవర్గం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సజీవంగా, చురుకుగా పనిచేసే యువనేత...

మోయినాబాద్–బీజాపూర్ రోడ్డుపై మళ్లీ ఘోర ప్రమాదం…

మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు...

Translate »