Category: రంగారెడ్డి

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 06:షాబాద్ మండల కేంద్రంలో వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది.షాబాద్ సిఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం పటేల్ గూడా గ్రామానికి చెందిన మాల సురేష్,తండ్రి రాములు వయస్సు 35 సంవత్సరములు,వృత్తి వ్యవసాయము,తన కుమారుడు గత నెల రోజుల క్రితం...

పొద్దుటూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

పొద్దుటూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: అణగారిన వర్గాల గుండెల్లో దివ్వెలు వెలిగించిన మహానుభావుడు, నీతి నిజాయితీ కలిగిన సంస్కరణ హృదయుడు భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా డాక్టర్...

నేడే చీఫ్ మినిస్టర్ కప్- 2024

నేడే చీఫ్ మినిస్టర్ కప్- 2024 రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రీడోత్సవాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీఫ్ మినిస్టర్ కప్ క్రీడోత్సవాలు డిసెంబర్ 7 మరియు 8 తేదీలలో గ్రామస్థాయిలో నిర్వహించబడతాయి. ఆయా క్రీడ లలో ఆసక్తి ఉన్న, తమ...

నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి

నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయ సాధించిన చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నూతన యూత్...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 06: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు...

తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ

తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ జ్ఞానతెలంగాణ, చేవెళ్ల : రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ వారి సహాయం తో,ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఫిరంగి గారి చేతుల మీదుగా నిరుపేద విద్యార్థుల కు 5 సైకిళ్లను...

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద లారీ బీభత్సం.హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి దూసుకెళ్లిన లారీ… ముగ్గురి దుర్మరణం.

రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల బీజాపూర్ జాతీయ రహదారి లో ప్రయాణిస్తూ, మిర్జాగూడ గేటు వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మీ దంపతులకు పొద్దుటూరు...

చేవెళ్ల బీజాపూర్ రోడ్డు లో కొనసాగుతున్న మారణకాండ

చేవెళ్ల బీజాపూర్ రోడ్డు లో కొనసాగుతున్న మారణకాండ జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల బీజాపూర్ రోడ్డు మరోసారి రక్తపాతం సృష్టించింది. చేవెళ్ల మీదుగా వికారాబాద్ వైపు, తమ బందువుల వద్దకు కారులో ప్రయాణిస్తున్న, పొద్దుటూరు గ్రామానికి చెందిన దంపతులు దుర్మరణం చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దావణం...

హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు మృతి

హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు మృతి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01: బీజపూర్ జాతీయ రహదారి మరోసారి రక్త సిక్తం అయింది.వివరలో కెలితే చేవెళ్ల మండలం,మీర్జాగూడ వద్ద కారు, లారీ డికొనడంతో, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు...

Translate »