Category: రంగారెడ్డి

అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం శంషాబాద్ అయ్యప్ప గుడిలో జరిగినటువంటి పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి

బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: బ్యాంకుల అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అదేవిధంగా దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు రైతులు సద్వినియోగ చేసుకోవాలనీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర కాలమానిని ఆయన...

శంషాబాద్ లో బాలుడు మిస్సింగ్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ ,డిసెంబర్ 28: మండల పరిధి లో శనివారం బాలుడు తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మండల పరిధి లోని మదనపల్లి కి చెందిన రామ్ చరణ్ తప్పిపోయిన విశయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుడు...

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

ఙ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది :- శ్రీరంగపురం మండల కేంద్రంలోనీ అంబేద్కర్ కాలనీ నందు గ్రామపంచాయతీ కార్యదర్శి నందకిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మరియు మండల ఎస్సీ సెల్ ప్రధాన...

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 28: మండలం లోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్ రోడ్ విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ పనుల వల్ల త్రాగు నీరు పైపు లైన్ పగిపోవడంతో గత ఐదు రోజుల నుండి...

ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం ఘనపూర్ (స్టేషన్)జ్ఞాన తెలంగాణ : ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి పార్టీ కార్యకర్తలు శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు.*ఘనపూర్ మండల కేంద్రంలోని మా గార్డెన్స్ లో సిపిఎం...

సీనియర్ నాయకులు దైద యాకుబ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీనియర్ నాయకులు దైద యాకుబ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దైద యాకుబ్ మరణించడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసానికి...

దేశం మరియు ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది…

దేశం మరియు ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది…. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక అజాత శత్రువు అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే...

అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో హక్కులకై ఐక్యంగా ఉద్యమిద్దాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో హక్కులకై ఐక్యంగా ఉద్యమిద్దాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 29: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో మన మంత హక్కులకై ఐక్యంగా ఉద్యమించాలని,బావి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనపై ఉందని,రాష్ట్ర ప్రభుత్వంకాంగ్రెస్...

శంషాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితమ్మ ను కలిసిన తెరాస నాయకులు

శంషాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితమ్మ ను కలిసిన తెరాస నాయకులు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 28,పురపాలక పరిధి లో శనివారం మహేశ్వరం నియోజక వర్గ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి నీ శంషాబాద్ తెరాస మర్యాద పూర్వకంగా కలిశారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక...

Translate »