అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం శంషాబాద్ అయ్యప్ప గుడిలో జరిగినటువంటి పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
