Category: రంగారెడ్డి

రాజేంద్రనగర్ పి వి యన్ ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వే పై కారు బీభత్సం

రాజేంద్రనగర్ పి వి యన్ ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వే పై కారు బీభత్సం జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ : డిసెంబర్ 31,రాజేంద్రనగర్ పి వి ఎన్ ఆర్ ఎక్సప్రెస్ వే పై స్కోడా కారు బీభత్సం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్...

రహీం పుర లో ప్రధాన రహదారి పై నత్త నడకన పనులు

ఆందోళన చెందుతున్న వాహనదారులు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 30 : రహీం పురా లో ప్రధాన రహదారి పై వారం రోజులుగా పనులు జరుగుతుండడం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగల్ హాట్ డీవిజన్ లోని రహీమ్ పురా లో గత వారం రోజులకు పై బడి...

శంకర్ పల్లి లో నివాసాల పక్కనే దహన సంస్కారాలు

ఎవరికీ వారు యదేచ్చగా కబ్జాలు కులానికి కులానికి పెరుగుతున్న అంతరాలు రిత్విక్ వెంచర్ ప్రక్కన రాజస్థానీ సమాజ్ స్మశానవాటిక స్మశానవాటిక సమీపంలోనే ఇండ్ల సముదాయాలు తీవ్ర ఆందోళన లో రిత్విక్ వెంచర్ ప్రజలు ఇండ్ల పక్కనే శవాలను దహన సంస్కారాలు దుర్వాసనతో రోగాల భారిన పడుతున్న నివాసితులు...

ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్

ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 29 : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండిగో విమానంలో మద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ లోని విమానాశ్రయంలో ఉదయం గంటలు ఒక మహిళ శ్రీమతి అఫ్రీన్ ఖాన్,...

గెజిటెడ్ హెచ్ఎం పై బజరంగ్ దళ్ నాయకులు అయ్యప్ప భక్తుల ముసుగులో దాడి చేయడం హేయమైన చర్య

దాడి చేసిన వ్యక్తులను కేసు నమోదు చేసి జైలుకు పంపాలి జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, డిసెంబర్ 29: రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామ గెజిటెడ్ హెచ్ఎం రాములు పై ఆర్ఎస్ఎస్ ,బజరంగ్దళ్ చెందిన నాయకులు అయ్యప్ప భక్తుల ముసుగులో దాడి...

రేపు షాద్ నగర్ కు ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న రాక

రేపు షాద్ నగర్ కు ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న రాక జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 29 : మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరిలో 3న హైదరాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం...

జనవరి 17న కార్మిక మహాసభను విజయవంతం చేయాలి

ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : జనవరి 17న కార్మిక మహాసభలు విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి...

భూగర్భ జలాలను పిండి పడేస్తున్నారు

శంషాబాద్ లో వాల్టా నిబంధనలకు తూట్లు – విచ్చలవిడిగా బోర్లు పట్టించుకునే వారే లేరు – పురపాలక పరిధిలో రోడ్లపైనే బోర్లు వేయడం మరి దారుణం జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: శంషాబాద్ లో వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి ఇ స్టారీతిగా బోర్లు వేస్తున్న పట్టించుకునే...

ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి

ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 :ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముదిరాజుల కాలమానిని ఆవిష్కరించారు. అదేవిధంగా రంగారెడ్డి...

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : కన్హా శాంతి వనంను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు...

Translate »