వైద్యశాఖలో కీలక నియామకాలు
- మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులు అస్వస్థత - July 9, 2026
- శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం - July 9, 2026
- రూ.2,000 నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన - July 9, 2026

తెలంగాణ ప్రభుత్వం వైద్యశాఖలో కీలక నియామకాలు చేపట్టింది. డాక్టర్ అప్పయ్యను హనుమకొండ జిల్లా డీఎం అండ్ హెచ్వోగా, డాక్టర్ కె. ఆనంద్ను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీఎం అండ్ హెచ్వోగా నియమించింది. ప్రజారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, వైద్య సేవల పర్యవేక్షణను బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.
