అవినీతి RCO నాగార్జున రావు ని వెంటనే డిస్మిస్ చేయాలి.@ TTWREIS – Mahbubnagar Region

సింభన్ (ముకురాల్ శ్రీహరి రెక్స్), జై భీమ్ యూత్ ఇండియా – JBYI,తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ – TGPA Reasons:-➖ ప్రిన్సిపాల్స్ తో కుమ్మక్కై తన పరిధిలోని గురుకులాలను గాలికి వదిలేసిన నాగార్జున రావు ఈ పదవిలో ఉండటానికి అనర్హుడు. ➖ “ఆకలైతే అన్నం కాదు,...

అర్హులైన వారందరికీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేయాలి

బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అర్హులైన వారందరికీ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి పథకాలు అమలు చేయాలి. అర్హులైన వారికి దక్కని ప్రభుత్వ పథకాలు బిఆర్ఎస్ నాయకులకే పరిమితమైన దళిత బంధు బీసీ బందు గృహ లక్ష్మీ పథకాలు పథకాలలో...

అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి

బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ చిన్నగూడూరు:-అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ చిన్నగూడూరు మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె...

8వ,10వ తరగతి విద్యార్థులకు 2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

ప్రస్తుతం 8వ తరగతి & 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు …..2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలధరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.విద్యార్థి ఆధార్ కార్డు...

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముడిమ్యాల గ్రామ BRS, BJP నాయకులు

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముడిమ్యాల గ్రామ BRS, BJP నాయకులు – టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహణ సభ్యులు పామేనా భీం భరత్ గారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామం BRS, BJP నాయకులు చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రేస్...

అకడమిక్ ఇయర్ 2024-25 కు సంబంధించి వివిధ పరీక్షల తేదీలను ప్రకటించిన జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ(NTA)

Image Source | Wallpaper Flare అకడమిక్ ఇయర్ 2024-25 కు సంబంధించి వివిధ పరీక్షల తేదీలను ప్రకటించిన జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థNational Testing Agency (NTA)

డోర్నకల్ లొ దొరల ఆధిపత్య పార్టీలనను అంతం చేస్తాం

బిఎస్పీ మహిళ జిల్లా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ మరిపెడ:- డోర్నకల్ నియోజకవర్గం లొ దొరల అధిపత్య పార్టీలను అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం తెస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు....

కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం

బిఎస్పీ మహిళ జిల్లా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ కార్మికుల హక్కులను కాలరాస్తే సహించబొమని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ దంతాలపల్లి మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె...

కార్యవర్గ సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం కార్యవర్గ సమావేశం (E.C మీటింగ్) తేదీ 19-09-2023 మంగళవారం నాడు ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, కావున నియోజకవర్గ కమిటీ నాయకులు మండల అధ్యక్షులు మండల కమిటీ కమిటీ నాయకులు గ్రామ కమిటీ నాయకులు మహిళా కమిటీ నాయకురాలు...

22న చలో జోగిపేట శక్తి ప్రదర్శనను జయప్రదం చేయండి

__బీఎస్పీ ఇన్చార్జ్ అందోల్ అసెంబ్లీ డా.ముప్పారంప్రకాశం రాయికోడ్ మండలాన్ని అభివృద్ధి చేస్తాం బి.ఎస్.పి కి అవకాశం ఇవ్వండి రాయికోడ్ మండల బిఎస్పి అధ్యక్షులుగా మాలేదొడ్డి ప్రవీణ్ కుమార్, ప్రధానకార్యదర్శిగా గట్టమీది వీరేశం గౌడ్ ల ఏకగ్రీవ ఎన్నిక. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం...