ఫ్లెక్సీ లు కడుతున్న కార్మికులకు కరెంటు షాక్: నలుగురికి తీవ్ర గాయాలు.
హైదరాబాద్ సెప్టెంబర్ 20: రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా నలుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు. రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం ఈరోజు బుధవారం కుత్బుల్లాపూర్ కి మంత్రి కెటిఆర్...
