అభయహస్తం ఫారం ఎలా నింపాలి…? వివరాలు…

ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ ఇవాల్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి అప్లికేషన్ ఫామ్‌ రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం, దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్ ఫామ్‌లో రెండు విభాగాలు: 1.మొదటి విభాగంలో దరఖాస్తుదారు వివరాలు 2.రెండో విభాగంలో పథకాలకు సంబంధించిన అర్హతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను...

రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధతరైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే

రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధతరైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ..మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి – సీఎం రేవంత్ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తాం- సీఎం రేవంత్ రెడ్డిభవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే...

రేషన్ కార్డు లబ్ధిదారులను వడబోస్తున్న రేవంత్ సర్కార్.

రేషన్ కార్డు లబ్ధిదారులను వడబోస్తున్న రేవంత్ సర్కార్. హైదరాబాద్‌ డిసెంబర్‌ 24:కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలు పెట్టింది. గతంలో మాదిరి గానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చినట్టు తెలిసింది.దీనికి సంబంధించి దర ఖాస్తు విధానం, నిబంధన...

తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి నియామకం.

తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి నియామకం. న్యూ ఢిల్లీ డిసెంబర్ 24సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉన్న వేళ కాంగ్రెస్‌ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల బాధ్యులను మార్చింది.తెలంగాణలో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ఇంఛార్జి...

6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోతే టార్గెట్‌ రీచ్‌ కాలేం.. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదే.. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల...

స్వేద పత్రం రిలీజ్ చేసిన బీఆర్ఎస్.

స్వేద పత్రం రిలీజ్ చేసిన బీఆర్ఎస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల .కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పుల తడక: కేటీఆర్ కేసీఆర్ బీఆర్‌ఎస్‌ పాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించింది :కేటీఆర్ హైదరాబాద్ డిసెంబర్ 24:తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం...

మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు.

మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు. 55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది వృద్ధాప్య వితంతు దివ్యాం గుల పింఛను వంటివేవీ పొందని కుటుం బంలోని మహిళలకే రూ.2500 ఆర్థిక...

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు నిజామాబాద్ డిసెంబర్ 24 పెళ్ళికొడుకు బంధువులకు మూలుగ బొక్క వేయలేదని వివాహం రద్దు చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన...

భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..

భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..? ఢిల్లీ: కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా..శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి....

గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి అడ్మిషన్స్

TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో...