షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం

షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం షాద్నగర్, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవే హైదరాబాద్ రోడ్డులో మహాబోది డైగ్నోస్టిక్ పక్కన గుర్తు తెలియని...

ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్.

ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్. చేవెళ్ల, జ్ఞానతెలంగాణ : డిసెంబర్ 29ప్రజల వద్దకే పరిపాలన అందించేందుకు వ్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన అంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల...

టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్

టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్ ఇల్లందు డిసెంబర్ 29:తెలంగాణలోని సింగరేణి ఎన్నికల్లో పోటీపై పూటకో మాట మాట్లాడడం కొంప ముంచిందా.పోటీలో ఉండట్లేదని ప్రకటించిన మరుసటి రోజే పోటీలో ఉంటామని చెప్పడం సంఘం నేతల గందరగోళానికి కారణ మైందా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దిశా...

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌.

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌. బండ్లగూడ లోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్‌ కొనసాగనున్నది. 1.25 పద్ధతిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ డిసెంబర్‌ 29:స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌...

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క.

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క. వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై వర్మ అనుచిత వ్యాఖ్యలు.బర్రెలక్క బర్రెలు కాస్తుందన్న వర్మ.మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క (శిరీష).ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై...

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను.

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను. హైదరాబాద్‌ డిసెంబర్‌ 29:నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, బార్లు రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నారు.డ్రగ్స్‌ గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించ డంతో పాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకు నేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక...

మోదీ నూతన సంవత్సర కానుక పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..!

మోదీ నూతన సంవత్సర కానుక పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..! ఢిల్లీ: వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.ఇంధన ధరల్లో...

వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా.

వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా. తెలంగాణలో ఆర్ధిక, సైబర్ నేరాలు పెరిగిపోయాయి.. 50 శాతం పెరిగిన ఆర్ధిక, సైబర్ నేరాలు.. ఈ ఏడాది 9 శాతంకు పైగా క్రైమ్ జరిగింది.. రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గాయి.. ఈ ఏడాది 2...

తెలంగాణాలో మహిళను వేధించిన ఒక పనికి మాలిన ఎస్ఐ సస్పెండ్

తెలంగాణాలో మహిళను వేధించిన ఒక పనికి మాలిన ఎస్ఐ సస్పెండ్ తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ ను ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కారణం చేత సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు.తన స్నేహితుడు వ్యాపారంలో 6 లక్షలు...

340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్‌ సమావేశం

Siasat.Com 340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్‌ సమావేశం గ్రేటర్‌ జోన్‌లో 340 అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది. అద్దె ప్రాతిపదికన హైదరాబాద్‌ రీజియన్‌లో 162, సికింద్రాబాద్‌ రీజియన్‌లో 178 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు ఔత్సహికులైన పారిశ్రామిక వేత్తల నుంచి...