పురుగుల అన్నం పెడుతున్నారని జేఎన్టీయూ విద్యార్థుల ధర్నా.
పురుగుల అన్నం పెడుతున్నారని జేఎన్టీయూ విద్యార్థుల ధర్నా. హైదరాబాద్ జనవరి 05: హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీ మెస్లో ఆహారం సరిగా లేదని విద్యార్థినులు ధర్నాకు దిగారు వర్శిటీ గేటు వద్ద బైఠాయించి ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాల చేశారు.ఈ సందర్భంగా జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ...
