జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.
జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల. కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.
