ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్.గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి.ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ బిల్లులు...

మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష తుది ‘కీ’ విడుదల

Image Source | SMEStreet మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష తుది ‘కీ’ విడుదల గతేడాది డిసెంబరు 10, 8 తేదీల్లో నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌) తుది కీను వెబ్‌సైట్‌(www.bse.telangana. gov.in)లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఒక...

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది.పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది...

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ మార్చి 01: మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.ఆదిలాబాద్...

నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్‌ డ్రైవ్‌!

నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్‌ డ్రైవ్‌! ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఈరోజు నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల...

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం ఏడంతస్తుల రెస్టారెంట్ భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుల సాయంతో మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో రెస్టారెంట్లో ఉన్న 75 మందిని అగ్నిమాపక సిబ్బంది...

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా.

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా. న్యూఢిల్లీ మార్చి 01:సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది.గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో...

ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి డా”ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ లేఖ.

ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ డా”ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ లేఖ. జ్ఞాన తెలంగాణ, హైదరబాద్: నేడో రేపో మెగా డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన కొన్ని డిమాండ్లను...

వాహనదారులకు అలెర్ట్..

వాహనదారులకు అలెర్ట్.. ఫాస్టాగ్ ఈకేవైసీ కి నేడే ఆఖరు రోజు వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు 29 నేటితో ముగియనుంది.గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం...

ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం.!

ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం.! ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ...