పవన్ కల్యాణ్ ను కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ

పవన్ కల్యాణ్ ను కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇవాళ పవన్ ను పిఠాపురం టీడీపీ ఇన్చార్జి...

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదునిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని ఆరోపణఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలుటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం...

నాలుగవ రోజు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడీ అధికారులు.

నాలుగవ రోజు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడీ అధికారులు. న్యూఢిల్లీ:మార్చి 20:లిక్కర్ స్కాం కేసులో ఆరో పణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను నాలుగో రోజు బుధవా రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట రేట్ అధికారులు కస్టడీ లోకి తీసుకుని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యా...

ప్రేమలో పడ్డ కూతురు ఉరేసి చంపిన తల్లి..!

ప్రేమలో పడ్డ కూతురు ఉరేసి చంపిన తల్లి..! హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా. భార్గవి తన ప్రియుడిని ఇంటికి...

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్ రైల్వే ప్రయాణికులకు BIG ALERT దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరికలు జారీచేసింది. రైలు కదులుతున్న సమయంలో.. ప్రయాణికులు ఎక్కడం, దిగడం కాని చేస్తే చట్టరీత్యా నేరమని వెల్లడించారు. ఇంకా రైలు కదులుతున్నప్పుడు పట్టాలు దాటకూడదని హెచ్చరించారు. ఒకవేళ ఈ నియమాలను...

ఏపీ, తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు, పరీక్ష ఫలితాలు.

ఏపీ, తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు, పరీక్ష ఫలితాలు.హైదరాబాద్ మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష ఫలితాలు ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం ఏపీ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు: మే 13 నుంచి19 వరకు ఏపీ...

4,660 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

4,660 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో ఎస్ఐ పోస్టులు 452, కానిస్టేబుల్ పోస్టులు 4,208 ఉన్నాయి. ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై.. మే 14...

గుండెపోటుతో మృతి చెందిన చిన్న శంకర్ పల్లి వాసి

గుండెపోటుతో మృతి చెందిన చిన్న శంకర్ పల్లి వాసి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీ పట్టణ పరిధి చిన్న శంకర్ పల్లి లోని ఆరవ వార్డులో నివాసముండే కులకర్ణి ప్రహ్లాద్ (38) అనే వ్యక్తి మంగళవారం రాత్రి, గచ్చిబౌలి లోని ఓ హాస్పత్రిలో...

ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?

ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు? ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఏర్పాట్లు ప్రారంభం కాగా సూమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు, 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడించడానికి...