రాహుల్ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా…!
– నికర సంపద రూ.20కోట్లు – రూ.9.24కోట్లు చరాస్తులు – రూ.11.14కోట్ల స్థిరాస్తులు – రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు – 61.52లక్షల విలువ చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు – రూ.15.21లక్షల విలువైన గోల్డ్ బాండ్లు – రూ.4.20లక్షల విలువైన ఆభర...
ఢిల్లీ సీఎంగా కేజ్రివాల్ సతీమణి!
ఢిల్లీ సీఎంగా కేజ్రివాల్ సతీమణి! – మద్యం విధానానికి సంబం ధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించడం – సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానాలు – మొదటి రేసులో అరవింద్ కేజ్రీవాల్ గారి సతీమణి గారు సిద్ధంగా...
కడప బరిలోనే షర్మిల
కడప బరిలోనే షర్మిల కడప బరిలోనే షర్మిల 5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్ క్లియర్నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటనన్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో...
నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్
నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్ నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్నారు ఎంపీ బండి సంజయ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్ సైరన్ మోగించారు..అకాల వర్షాలతో పంట నష్టపోయినా...
వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో
వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో రాజకీయాలపై ఆసక్తితో పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 19వ వార్డు నుండి ఇండిపెండెన్స్ గా పోటీ చేసిన బొచ్చు రాజు సేర్వో గత...
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య హైదరాబాద్ :-ఇటీవలే కాంగ్రెస్లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.బీఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి...
బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు
బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు జ్ఞాన తెలంగాణ: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. విధి...
బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు!
బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు! రాజ్య సభ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ కంచెర్ల కేశవ రావు పార్టీ వీడబోతున్నారు. కేసీఆర్ను కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కేశవ రావు మరియు ఆయన...
తాజ్ మహల్ను తేజో మహాలయ ప్రకటించాలని ఆగ్రా కోర్టులో పిటిషన్
తాజ్ మహల్ను తేజో మహాలయ, హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.
