ప్రాణాలతో చెలగాటం – పట్టించుకోని అధికారులు
ప్రాణాలతో చెలగాటం -పట్టించుకోని అధికారుల జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో ఒకటో నెంబర్ వార్డులో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదనిప్రతిరోజు ట్రాన్స్ఫారం దగ్గర మంటలు రావడం,శబ్దం రావడం జరుగుతుందని,ట్రాన్స్ఫారానికి...
