ఈనెల 11న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

ఈనెల 11న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ఈనెల 11న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంన్న నేఫథ్యంలో రైతుల సమస్యలు, కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలపై ఎలా...

కోరిక తీర్చాలని బెదిరించాడు..

కోరిక తీర్చాలని బెదిరించాడు.. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ...

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది?

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది? జ్ఞానతెలంగాణ,డెస్క్: ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు.తెలంగాణలో విద్యా కమిషన్ రేస్ మొదలైంది. ప్రాథమిక విద్య ప్రమాణాలు...

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ !

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ ! సెబీ చీఫ్ మాధవి పూరీ మరోసారి అవి నీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది.ఈ విషయంలో ఆమె పై విపక్ష కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలు హోదాలో ప్రస్తుతం సెబీ...

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు జ్ఞానతెలంగాణ,డెస్క్: Sep 04, 2024,PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు...

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ అందజేసే ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 16 మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలుగా మృదుల...

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే.. జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 2024లో దేశవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులు ఎంపికైనట్లు ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. వీరు దేశంలోని వివిధ పాలిటెక్నిక్, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర ఉన్నత విద్యా...

తాగి 100 కాల్ చేశాడు కటకటాల పాలయ్యాడు

తాగి 100 కాల్ చేశాడు కటకటాల పాలయ్యాడు ఓ యువకుడు మద్యం మత్తులో డయల్ 100 కు కాల్ చేసి పోలీసు వారి సమయాన్ని దుర్వినియోగం చేయడం తో కటకటాల పాలయ్యాడు. వివరాలలోకి వెళితే నిజామాబాద్ నగరం లోని పద్మానగర్ కు చెందిన కావేటి నారాయణ డయల్...

అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ

అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్యయంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ భవన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలుసిద్ధం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కానూరులో ప్రస్తుతం ఈ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థానిక...

డైట్ అతిథి అధ్యాపకుల ఎంపికను రద్దు చేయాలి

డైట్ అతిథి అధ్యాపకుల ఎంపికను రద్దు చేయాలి వికారాబాద్ లోని డైట్ కళాశాలలో నిర్వహించిన అతిథి అధ్యాపకుల ఎంపికను రద్దు చేయాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపక ఎంపికలో అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, న్యాయ నిర్ణేతల...

Translate »