ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలి

జలాశయాల ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి ముంపుకు గురవుతున్న జనావాసాలను రక్షించాలి. ” హైడ్రా” పేరుతో హైదరాబాదులో ప్రారంభమైన వేట ఆంధ్రప్రదేశ్ తో సహా గ్రామీణ ప్రాంతాలకు దేశమంతా విస్తరించాలి. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా చెరువులు కుంటలు...

మనిషి గొప్పతనం అతను పుట్టిన కులంలో లేదు.

కొందరు పరిచయస్తులు ,కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు నన్ను తరచూ అడిగే ప్రశ్నలు : ‘మీరు ఏ కులం వారు (మీరు ఏవుట్లు) మీది బౌద్ధమతమా? అరియ నాగసేన బోధి:’నేను నన్ను మనిషిగా భావిస్తున్నాను, ఎందుకంటే ఆకాశం కింద మనం ఒకే కుటుంబం మాత్రమే, మనం భిన్నంగా కనిపిస్తాము.’...

వీధులను శుభ్రపరిచే సునీతుడు గొప్ప బౌద్ధ భిక్షువు అయ్యెను.

వీధులను శుభ్రపరిచే సునీతుడు గొప్ప బౌద్ధ భిక్షువు అయ్యెను. జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్షుచి: సనాతన బ్రాహ్మణ సిద్ధాంతమైన వేదాంతం ప్రకారం “ఎవరూ శూద్రులకు మత విషయమై సలహాలివ్వటం గాని, ధర్మ బోధన గాని చెయ్యరాదు.” అని రెండు సార్లు జన్మించిన ద్విజ కులాలకు మాత్రమే విముక్తి పొందటానికి...

మహా లింగాపురం ఒకటవవార్డులో కొలువుదీరిన గజనాధుడు

మహా లింగాపురం లో కొలువుదీరిన గజనాధుడు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామం ఒకటవ వార్డు లో గణపతి మహోత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వార్డు లోనీ ప్రజలందరిని ఆ విగ్నేశ్వరుడు సుబిక్షంగా చూడాలని విగ్రహప్రధాత పల్గుట్ట...

సంతోషంగా జీవించగలిగితే దానికి మించిన సంపద ఏముంటుంది.?

సంతోషంగా జీవించగలిగితే దానికి మించిన సంపద ఏముంటుంది.? మనం సంతోషంగా జీవించాలి అంటే మన మీద మనకు నిఘా ఉండాలి. మన మీద మనకు ఎల్లప్పుడూ నిఘా లేకపోతే మన జీవితం దుక్ఖ మయం అవుతుంది. తథాగత గౌతమ బుద్ధుడు ఈ విషయం గురించి ఈ విధంగా...

ఆడబిడ్డల పట్ల బుద్ధుని వైఖరి

ఆడబిడ్డల పట్ల బుద్ధుని వైఖరి. ఆడబిడ్డలు అరిష్టం అని బుద్ధుని చెంత కూర్చున్న రాజు పశినీడు (ప్రశేనజిత్తు) భార్య రాణి మల్లిక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వార్త, విని బాధపడుతున్న రాజుతో ఆడబిడ్డ విద్యావంతురాలైతే, ఆమె తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తుందని ఆడబిడ్డలే ఉత్తమంగా, ఉన్నతంగా ఎదుగుతారని బుద్ధుడు...

ఘనంగా గణపతి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన

ఘనంగా గణపతి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో శ్రీ గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు.కాలనీలోని పెద్దలు,చిన్నలు,అందరూ ఐక్యంగా భక్తిశ్రద్ధలతో మహోత్సవ వేడుకలలో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. గణనాథుడికి...

హైదరాబాద్‌ను AI అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే టార్గెట్.

హైదరాబాద్‌ను AI అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే టార్గెట్. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సు జరుగుతోంది. హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి సదస్సుకు 2వేల మంది ప్రతినిధులు...

ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ

ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డానియెలా కాంబ్ (Daniela Combe) గారు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ...

Translate »