ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌ న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై...

గాంధీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే..

గాంధీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే.. అసెంబ్లీ పబ్లిక్‌ అకౌంట్స్ కమిటి (పీఏసీ) చైర్మన్‌ గా ఎంపికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే గాంధీ కాంగ్రెస్‌ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు....

క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు?

క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు? హైదరాబాద్: సెప్టెంబర్ 13తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.ఈ మేరకు ఉన్నతాధి కారులు గురువారం సాయంత్రమే సర్క్యూలర్‌ ను జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని...

విద్యార్థి ఆత్మహత్య..

చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య..స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి లోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి..ఈరోజు ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన యాజమాన్యం..పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పాఠశాల...

హైదరాబాద్‌:డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు..హైదరాబాద్‌

డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. రాజకీయ కుట్రలు సహించేది లేదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్‌ ఉంది.. శాంతి భద్రతలకు భంగం కలిగించేవారు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించిన సీఎం

ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం.

ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్ లోని ఆయన నివాసానికి తరలింపు.. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి తరలింపు.. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5...

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట..

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌.. లిక్కర్‌ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు...

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం.. తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, ఆదుకోవాలని కోరనున్న సీఎం.. మరోవైపు పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్

అంగట్లో ఆడ శిశువు..

గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్ది రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు పురిట్లోనే మృతి చెందింది. బిడ్డ చనిపోయినప్పటికీ తల్లి మీరాబి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. అయితే సోమవారం మీరాబి వద్ద మరో ఆడ శిశువు ఉండటాన్ని ఆస్పత్రి...

Translate »