మహాత్ముని చివరి నిరాహార దీక్ష

గాంధీ చివరి ఉపవాసం (జనవరి 13-18, 1948) –రామ కిష్టయ్య సంగన భట్ల…9440595494 భారత జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గాంధీజీ స్వతంత్రం వచ్చిన తరువాత నిరాహారదీక్ష కూడా చేసారు. స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ...

నేడు బౌద్ధ భిక్షువు బోధానంద 151 వ జయంతి

“బోధానంద లాంటి పదిమంది భిక్షువులు భారతదేశంలో ఉండి ఉంటే దేశం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు.”బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ బోధానంద బౌద్ధ భిక్షువు, బౌద్ధ ధమ్మ వ్యాప్తికి కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరియు భంతే చంద్రమణికు చాలా సన్నిహితులు. బోధానంద బౌద్ధ పండితుడు, సామాజిక కార్యకర్తగా‌,రచయితగా...

ఘోర రోడ్డుప్రమాదం….నుజ్జు నుజ్జు ఐన తల

ఘోర రోడ్డుప్రమాదం…. మహబూబాబాద్ ఇల్లందు మార్గ మధ్యలో జండాల వాగు సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులు అదుపుతప్పి ఎదురుగా వస్తున్నటువంటి డి సి యం వాహనం క్రిందికి పడిపోవడం జరిగినది. ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు. సంఘటన స్థలానికి స్థానికులు...

సంగారెడ్డి లో యువకుడి దారుణ హత్య

సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య,లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సమీర్(27) ని కత్తితో నరికి హత్య చేసిన దుండగులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

యువకులు క్రీడలతో పాటు ఉద్యోగ సాధనలో రాణించాలి

మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి కడ్తాల్ , (జ్ఞాన తెలంగాణ) : యువకులు క్రీడలతో పాటుగా ఉద్యోగ సాధనలో రాణించాలని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఐక్యత క్రికెట్ టోర్నమెంట్...

మాజీ ఎంపీ మంద జగన్నాథం ఇకలేరు

మాజీ ఎంపీ మంద జగన్నాథం ఇకలేరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందినట్లు వారు అనుచరులు ఒక ప్రకటనలో తెలిపారు…

ఫిబ్రవరి 23న గురుకులాల ప్రవేశపరీక్ష

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రవేశాలపై గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శనివారం ప్రజాభవన్‌లో...

శబరిమలలో పోటెత్తిన భక్తులు

శబరిమలలో పోటెత్తిన భక్తులు ఈనెల 14న మకర జ్యోతి దర్శనంఅయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయంపంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లురద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్‌ దర్శనంరేపటి నుంచి ఆన్‌లైన్ దర్శనాలు కుదింపురేపు 50 వేల మందికి, 14న 40...

అంగ రంగ వైభవంగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు

అంగ రంగ వైభవంగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుండి 17 వరకు బ్రహ్మోత్సవాలు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం అయినాయి. దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది ఒడ్డున.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోకకైలాసమే శ్రీశైలం. ఇక్కడ...

నేడే పొద్దటూరు గ్రామం లో కబడ్డీ టోర్నమెంట్

– గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు – పాల్గొననున్న 13 కబడ్డీ జట్లు 130 మంది క్రీడాకారులు – తమ కబడ్డీ క్రీడాకారుల విన్యాసాలు తిలకించేందుకుఆసక్తి తో ఎదురుచూస్తున్న క్రీడా ప్రేమికులు గ్రామ ప్రజలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:...

Translate »